జివితం ఏపాటిది ని జివితం ఏపాటిదియి
ఇంతలొనే కనబడి అంతలోనే మయమైయ ఆవిరి వంటిది ని జివితము .
1.రాజదిరాజులు రాజ్యమైలినా కలసిపోయరు కాలగర్భంలోకి
ధనికులు యి లొకని యేలినా విడచి వేళరు దచిన ధనమేనా
మనిషికి మరణము ముగింపు కాదనీ
ఆత్మ కు మరణము ఏనాడు లేదని (2) ( జివితం ఏపాటిది )
2.వున్న పాటుగా దేవుడు ని ప్రాణం అడిగితే భార్య పిల్లలను విడచి వెళ్ళాలి
వెలినా నివు స్వర్గం చేరలంటె ప్రభువైనా యేసు ఏనుకొవలి
క్రిస్తుని నమ్ము కొని నామకము గావుంటే
ఆరని అగ్ని నుండి రక్షంచబడుదువు.(జివితం ఏపాటిది)