యేసు సమాధిలో పరుండి యుండి వాసిగా మూడవ నాడు లేచెన్

 

యేసు సమాధిలో 

పరుండి యుండి 

వాసిగా మూడవ 

నాడు లేచెన్ 

” ేచెన్ సమాధి నుండి 

మృత్యుపై విజయ మొంది 

శత్రువు నోడించి జయశాలియై 

నాత్యముం జీవించ 

మధ్య వర్తియై 

లేచెను.లేచెను 

హల్లెలూయా లేచెను 

2.వ్యర్థమే కావలి 

సమాధి యొధ్ద  

వ్యర్థంబు ముద్రయు 

యేసూ ప్రభూ 

మృత్యు బంధంబులన్ 

నిత్యుండు త్రెంచెన్ 

స్తుత్యుండు జయించెన్ 

జయం జయం